Monday, September 23, 2013
జగన్ కు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమాస్తుల కేసులో 2012 మే 27న జగన్ ను సిబిఐ అరెస్టు చేసింది. 484 రోజుల పాటు ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో విచారణ జరిపిన సిబిఐ పది ఛార్జిషీట్లను దాఖలు చేసింది. విచారణ అనంతరం క్రిడ్ ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని సిబిఐ............
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment